కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కొందరు సిబ్బంది దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించి పలువురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now